వేదాలూ, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి పవిత్ర గ్రంధాలను చేతులతో తాకి కన్నులకు అద్దుకోమని ఎందుకు చెప్పారు?

P Madhav Kumar

 మన వేళ్ళ కొసలయందు శ్రీమహాలక్ష్మిదేవి ఉంటుంది. మన అరచేతిలో సరస్వతి ఉంటుంది. అందుకే అరచేయి, వేళ్ళు కన్నులకు తగిలేలా అద్దుకోవాలి. అరచేతి మొదట శ్రీమహావిష్ణువు ఉంటాడు కావున వేళ్లు, అరచేతి మొదలు, అరచేయి ముడుంటిని కనులకు అద్దుకోని స్మరించాలి.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat