*శబరిమలలో ప్రధానమైన పూజారులు - 7 మంది ముఖ్యమైన వారు ఎవరు అంటే ?


సన్నిధానంలో ప్రధాన తాంత్రి , కిల్ శాంతి , స్వామి వారి మేల్ శాంతి ,

మాలిక పురం మేల్ శాంతి వీరు ప్రదానమైన వారు

పంప గణపతి మేల్ శాంతి , కిల్ శాంతి.

*ఇక మొత్తం ఎంత మంది పూజారులు ఉంటారు.*

పంబ మేల్ శాంతి

పంబ కిల్ శాంతి

పంబ ఆంజనేయ స్వామి పూజారి , వారి సేవకులు - 6 మంది  

పంబ లో మొత్తం 10 మంది

*ఇక సన్నిదానంలో ఉండే పూజారులు*

ప్రధాన తాంత్రి - వారి సేవకులు - 5 మంది

కిల్ శాంతి వారి సేవకులు - 2

మేల్ శాంతి - వారి సేవకులు - 5 మంది

గర్భగుడిలో అభిషేకం ఇత్యాదులు చేసే సేవకులు - 10 మంది

ఇతర సేవకులు అంటే స్వామి వారికి. తాంత్రి , మేల్ శాంతి వంట చేసేవారు 10 మంది

మాలికాపురం మేల్ శాంతి

మాలిక పురం - సేవకులు 5 మంది

నవగ్రహ పూజారి - 1 

నాగదేవత పూజారి - 1

కరప్పు స్వామి పూజారి - 1 వీరి సేవకులు - 5 మంది

*మొత్తం - 46 మంది పూజారులు వారి సేవకులు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!