కాశీ క్షేత్రాన్ని మహా స్మశానం అని పిలుస్తారు..

P Madhav Kumar

 కాశీ క్షేత్రాన్ని మహా స్మశానం అని పిలుస్తారు..ఇక్కడ ప్రతి ఫాల్గుణ మాసంలో ఏకాదశి నుండి రంగ్ భరి పేరుతో మొదలై పౌర్ణమి వరకు హోళీ ఉత్సవాలు జరుగుతాయి.

ఇక్కడ హోళీ కి ముందురోజు మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ల వద్ద కాలిన శవల నుండి వచ్చిన చితా భస్మము తో సాధు సంతులు, అఘోరాలు, నాగ సాధువులు హోళీ ఆడతారు వారి మనసు సాక్షాత్తు శివుడి తో నే హోళీ ఆడినట్టు భావిస్తారు.

హరహరమహాదేవ

ఈ ఉత్సవం చూడాలని చాలామంది వెళుతూ ఉంటారు అంత అద్భుతమైనది ఈ ఘట్టం




ఓమ్ నమః శివాయ...🌙🔱🌞

ఓమ్ నమః శివాయ...🌍🔱⭐

ఓమ్ నమః శివాయ...🌧🔱🪐

🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat