గుడిలో కాసేపు ఎందుకు కూర్చోవాలి.

P Madhav Kumar

 


దర్శనము మరియు షడగోపము అయ్యాక కొంతసేపు కూర్చొని వెళ్ళాలి. అలా కూర్చోమనేది ప్రశాంతత కోసము, పుణ్యం కోసము. అలా కూర్చోటం ద్వారా దర్శనము ఫలిస్తుంది. అలా కూర్చున్నపుడు మంచి చెడులు బేరేజి వేసుకుంటాము. ప్రశ్నతమైన మనసుతో ఆలోచిస్తాము. ఏది తప్పు, ఏది ఒప్పు అని ఆలోచిస్తాము. రోజువారీ జీవన విధానాన్ని సరి చేసుకొని సరైన మార్గం లో నడుస్తాము .


గుడిలో కూర్చోటం అనేది ఒక రకమైన ధ్యాన పద్ధతి కూడా. కేవలం కూర్చోటమే కాకుండా ఓ రెండు నిముషాలు కనులు మూసుకొని ధ్యానం చేయటం చాలా


మంచిది శుభము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat