పందళరాజ్యంలో తిరువాభరణ దర్శనం

P Madhav Kumar

అలనాటి శ్రీ మణికంఠ స్వామివారు ధరించిన ఆభరణములను పందళరాజు గారి గృహమున భద్రపరచి, మకరసంక్రాంతి దినమున శబరిమలకు చేర్చి స్వామివారికి అలంకరించెదరు. ఈ తిరువాభరణములను భక్తుల దర్శనార్ధం పందళరాజధానిలో అయ్యప్పస్వామివారి గుడి ఎదురువీధిలో నుండి పందరాజు ఇంటిలో ప్రతీఏట నవంబరు 16వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు తెరిచి యుంచుతారు. పందళం చెంగనూరుకు 13 కి.మీ. దూరములో ఉన్నది. బస్సు సౌకర్యం కలదు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat