దీక్షా పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తరువాత ఏం చేయాలి?

P Madhav Kumar

 ఇంటికి వెళ్ళటానికి ముందే ఒక కొబ్బరి కాయను ను తీసుకొని ఇంటి గేటు దగ్గర గాని, ఇంటి గడప దగ్గర గాని మనం శబరియత్ర వెళ్ళేముందు ఎలాగైతే పడికాయ కొడతామో అలా కొట్టి ఇంటి లోపలికి వెళ్లాలి. వెళ్ళిన తర్వాత కాల కృత్యాలు, స్నానం ముగించుకుని ఇంట్లొ మనం ఏర్పాటు చేసుకున్న పీఠం దగ్గర పూజ, అష్టోత్తరాలు చేసి, దీక్షా విరమణ మంత్రాన్ని చదివి గురు స్వామి లేదా కన్న తల్లీ సమక్షంలో మాల తీసివేయాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat