మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు....🛕

P Madhav Kumar


కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -

కుశార్, పాకిస్తాన్

లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -

లాహోర్, పాకిస్తాన్

తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు

నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్

పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ

కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్

భాగవతం,మహాభారతం 

మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి

రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్

నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్

జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్

మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్

శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై

దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,

దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా

పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి

విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి

తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర

సముద్రతీర ప్రాంతం

మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ

ఒరిస్సా

నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్

జిల్లా,మధ్యప్రదేశ్

వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్

నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు

బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన

చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్

రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్

సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-

కురుక్షేత్ర దగ్గర

హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్

మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్

వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర

కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) -

గ్వాలియర్

మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్

ప్రావిన్స్, పాకిస్తాన్

ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్

గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్,

హర్యానా

కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)

పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్

కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం -

గిర్నార్,గుజరాత్

శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్

హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా,

ఉత్తర్ ప్రదేశ్

విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) -

విదర్భ, మహరాష్ట్ర

కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర

చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్,

మధ్యప్రదేశ్

కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా,

మధ్యప్రదేశ్

ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ,

ఢిల్లీ దగ్గర

కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్

పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్

,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్

కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) -

కంపిల్, ఉత్తర్

జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి,

బీహార్

కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన

ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా

మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి

జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్

విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్

నగర్,రాజస్థాన్

శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం

ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం

నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –

ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్

జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్

కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్ 

*

బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్

గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్..


🚩 *హిందువునని గర్వించు*

🚩 *హిందువుగా జీవించు*

🌹🌻🌻🌻🌹🕉️🌹🌻🌻🌻🌹


సర్వే జనాః సుఖినోభవంతు

లోకా సమస్తా సుఖినోభవన్తు

🌷🙏🌷శుభమస్తు🌹🙏 🌹



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat