జపం, దేవతాపూజ సాయంకాలం చేయవచ్చా?*

P Madhav Kumar


 *జ :* మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మరి దేవతా పీఠాన్ని స్పర్శించరాదు. సాయంకాలం స్నానం చేసి జపం చేసుకోవచ్చు. పీఠానికి సమీపంలో దీపం వెలిగించి, ఏ ఫలమో, క్షిరమో నివేదించి నీరాజనమివ్వాలి.

 *'సాయంకాలే నీరాజనం కుర్యాత్'-* 


అని శాస్త్ర వచనం.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat