"పతివ్రతా లక్షణలక్షితాంగి, సన్మార్గ గామీ శుభసౌఖ్యదాయీ।
అరుంధతీనామ వశిష్ట పత్నీ వధూవరాభ్యాం వరదా భవంతు ॥
"శివస్య పత్నీ గిరిరాజపుత్రీ, వధూవరాభ్యాం వరదా భవంతు ।
రామస్య పత్నీ జనకస్య పుత్రీ, వధూవరాభ్యాం వరదా భవంతు ॥
బసవేశ పత్నీ, బలదేవ పుత్రీ, వధూవరాభ్యాం వరదా భవంతు
ఒక తాంబాలములో బియ్యమును పోసి మధ్యభాగంలో ముత్యము నుంచి పైన జెప్పిన మంత్రముతో దంపతులను అరుంధతి దర్శనమును జేయించవలెను.
ఈ ప్రకారముగా దశవిధికర్మలను జేయించిన పిదప వధూవరులను లేపి దేవ గృహముకు దోడ్కెళ్ళి నమస్కరింపజేయవలెను.
