ఒక తాబాణము (కంచము)లో బియ్యమును పోసి (నింపి) అందులో నందీశ్వరాది 24 జన ప్రమథుల పేర్లను వ్రాసి, టెంకాయ, అరటి పండ్లు, ద్రాక్షాది ఫలములను తాంబూలమును ఉంచి, 24 దక్షిణములను ఉంచి, దేశాది కాలములను (సంకల్పము)ను జెప్పి,
మంత్రము :-
“ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అద్య కరిష్య మాణ గర్భాదానాంగ భూతనాందీ శోభన దేవతాముద్దిశ్య నాందీ శోభన దేవతా ప్రీత్యర్థం నాందీ సమారాధనాఖ్యం కర్మ కరిష్యే” అని సంకల్పించి
మంత్రము :-
మంత్రము :-
“శ్రీ నంది-భృంగి-రిటి-వీరక-వీరభద్ర-పుష్పదంత-అండాభరణ - దండపాణి-చండేశ్వర - దారుక - రేణుక - వికర్ణ - విజయకర్ణ - ఘంటాకర్ణ-గోకర్ణ-రేవణసిద్ధ - మరుళసిద్ధ - ఏకోరామ- పండితారాధ్య- సుకేతు-రురు-ఉపమన్యు-భృగు-దధీచిగౌత-మాది-మహా ప్రమథగణాన్ పురాతన భక్త మహా గణానత్ర ఆవాహయామి || నంద్యాది మహా గణాంస్పాయుధాస్స శక్త యస్సపరివార సమాగత్యాత్ర పూజాం భవంతో గృహ్లంతు ” అని చెప్పి 2 వస్త్రములను గప్పి, పూర్వోక్త ఉపచారములతో పూజించి, తాంబాణం (కంచము)లో ఉంచిన ఆ డబ్బును
మంత్రము :-
మంత్రము :-
హిరణ్య గర్భగర్భస్థం - హేమబీజం విభావసో | అనంత పుణ్యఫలదమతః శాంతిం ప్రయచ్ఛమే || అనేన హిరణ్యేన నాందీ శోభన దేవతాః ప్రియంతాం ||
అని దక్షిణను మాహేశ్వరులకు దాన మొసంగవలయును. తరువాత 24 మంది వీరమాహేశ్వరులకు భోజనము జేయించి-దక్షిణ - తాం బూలాదులను ఇచ్చి సంతృప్తి పరచవలెను. “ఇది నాందీ”
అని దక్షిణను మాహేశ్వరులకు దాన మొసంగవలయును. తరువాత 24 మంది వీరమాహేశ్వరులకు భోజనము జేయించి-దక్షిణ - తాం బూలాదులను ఇచ్చి సంతృప్తి పరచవలెను. “ఇది నాందీ”