మంత్రము :-
“మమఇహజన్మని జన్మాంతరేచ అక్షయ సౌభాగ్యప్రాప్తి కామాయాః పుత్రపౌత్రాది ధనధాన్య ఐశ్వర్యప్రాప్త్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం స్వర్ణగౌరీవ్రతమహం కరిష్యే” అని సంకల్పించి
మంత్రము :-
మంత్రము :-
“దేవదేవి సమాగచ్ఛ ప్రార్థయేహం జగన్మయే । ఇమాం మయాకృతాం పూజాం గృహాణ సురసత్తమే”
అని యుచ్చరించి గౌరీ దేవిని ఆవాహించునది, ఆ మీదట
మంత్రము :-
అని యుచ్చరించి గౌరీ దేవిని ఆవాహించునది, ఆ మీదట
మంత్రము :-
“భవానీత్వం మహాదేవి సర్వసౌభాగ్యదాయకి । అనేక రత్న సంయుక్తం ఆసనం ప్రతిగృహ్యతాం”
అని చెప్పి ఒక బిల్వపత్రిని ఉంచి,
మంత్రము :-
అని చెప్పి ఒక బిల్వపత్రిని ఉంచి,
మంత్రము :-
“సుచారుశీతలం దివ్యం నానాగంధ సువాసితం । పాద్యం గృహాణ దేవేశి మహాదేవి నమోస్తుతే”
అని పాద్యోదకముతో నభిషేకించి,
మంత్రము :-
అని పాద్యోదకముతో నభిషేకించి,
మంత్రము :-
“శ్రీ పార్వతీ మహాభాగే శంకర ప్రియవాదిని । అర్ఘ్యం గృహాణ కల్యాణి భర్తృ సహపతివ్రతే”
[బంగారు రేకుతో గౌరీ ప్రతిమను జేయించి దానిని బూజించవలెను. షోడశోపచారములతో సమయానుసారముగా బూజించవలెను.]
[బంగారు రేకుతో గౌరీ ప్రతిమను జేయించి దానిని బూజించవలెను. షోడశోపచారములతో సమయానుసారముగా బూజించవలెను.]