శరీరంతో తాదాత్మ్యం చెంది 'ఈ శరీరమే నేను' అనుకునేవాడు తనని తాను చంపుకుంటున్నట్లే. 'నేను ఆత్మను' అనుకునేవాడే మహా ధన్యుడు.
సూర్యకాంతితో చీకటి మాయమయినట్లు 'నేను ఆత్మను' అనే ధ్యానం సంచిత కర్మనంతా దగ్ధం చేస్తుంది. ఇక కర్మఫలం ఎలా మిగులుతుంది?
శ్రీ రమణా మహర్షీ
జై శబరీష భక్త బృందం - పాలమూరు.
