దేశంలోనే అత్యంత ఎత్తైన 117 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణపయ్య*

P Madhav Kumar

via YouTube https://youtu.be/QH1QZTjDG6w

*117 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణపయ్య*

దేశంలోనే అత్యంత ఎత్తైన ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని విశాఖ జిల్లా గాజువాకలో నెలకొల్పారు. 

రూ.75లక్షల వ్యయంతో 117 అడుగుల శ్రీఅనంత పంచముఖ మహా గణపతిని రెడీ చేశారు. 

రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన విగ్రహమిది. 

దీని తయారీకి వెస్ట్ బెంగాల్ కు చెందిన 20 మందికి పైగా కళాకారులు శ్రమించారు. 

పర్యావరణ పరిరక్షణలో భాగంగా విగ్రహాన్ని మట్టితోనే చేయించారు.

 వివిధ నదుల నుంచి తెచ్చిన నీరు, పాలతో మండపం వద్దే నిమజ్జనం చేస్తారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat