శివానందలహరి లోని ఒక శ్లోక భావాన్ని మహర్షి ఇలా వివరించారు......
గుహలో, ఇంటిలో, ఆరుబయట, అడవిలో, పర్వతాల మీద, నీళ్ళల్లో నిలబడి, అగ్ని మధ్యలో - కఠిన నిష్ఠలు, నియమాలు పాటించి ఏమి ప్రయోజనం?
ఓ శంభూ! సదా నీ పాద సన్నిధిలో స్థిరంగా ఉండటమే మనసుకి నిజమైన యోగం. దీన్ని సాక్షాత్కరించుకున్నవాడే నిజమైన యోగి. అతడే బ్రహ్మానందాన్ని అనుభవించగలడు.
శ్రీ రమణా మహర్షీ
జై శబరీష భక్త బృందం - పాలమూరు.
