టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం
తిరుమల, 2024 మార్చి 15: తిరుమల శ్రీవారికి శుక్రవారం ద్విచక్రవాహనం విరాళంగా అందింది. ఢిల్లీకి చెందిన హీరో మోటార్స్ కార్పోరేషన్ నిర్వాహకులు ఈ మేరకు రూ.1.30 లక్షలు విలువైన హీరో ఎక్స్ట్రిమ్ 125 సిసి ద్విచక్ర వాహనాన్ని అందజేశారు.
శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో హీరో మోటార్స్ సంస్థ ప్రతినిధులు శ్రీ లక్ష్మీషా
ఈ మేరకు ద్విచక్రవాహనం తాళాలను ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డి.ఐ.శ్రీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
from TTD News https://ift.tt/Pxm82Rg
via IFTTT